Sunday, April 28, 2024

2nd Test: లంచ్ బ్రేక్.. భారత్ స్కోరు 14/1

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ కొనసాగుతోంది. భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లంచ్ బ్రేక్ స‌మ‌యానికి ఒక వికెట్ కోల్పోయి 14 ప‌రుగులు చేసింది. భార‌త్స్ బ్యాట్స్ మెన్లు రోహిత్ శ‌ర్మ 12 ప‌రుగులు, ఛ‌టేశ్వ‌ర్ పుజారా ఒక్క ప‌రుగుతో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement