Thursday, May 2, 2024

2nd ODI: 215 పరుగులకు శ్రీలంక ఆలౌట్… ఇండియా టార్గెట్ 216 పరుగులు

ఈడెన్​ గార్డెన్స్​లో భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో శ్రీలంక జట్టు 215 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 39.4 ఓవర్లలో 215 పరుగులకు శ్రీలంక జట్టు ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బ్యాట్స్ మెన్లు నువునిందు ఫెర్నాండో 50 పరుగులు, కుషల్ మెండిస్ 34 పరుగులు, వెల్లలాగే 32 పరుగులు, హసరంగ 21 పరుగులు చేశారు. దీంతో భారత్ టార్గెట్ 216 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement