Wednesday, May 1, 2024

Breaking: సికింద్రాబాద్ విధ్వంస ఘటనలో 22మంది అరెస్ట్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన విధ్వంసకాండకు సంబంధించి పోలీసులు 22మందిని అరెస్ట్ చేశారు. ఆందోళనకారుల్లో ఎక్కువగా సాయి డిఫెన్స్ అకాడమి నుంచి వచ్చినట్లు గుర్తించారు. నరసరావుపేట అభ్యర్థులే దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. గుంటూరు, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ల నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement