Saturday, May 18, 2024

Flash: రంజాన్ పండుగ రోజే విషాదం.. ఇద్దరు ముస్లిం యువకులు మృతి

రంజాన్ పండుగ రోజే పేద ముస్లిం ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. జహీరాబాద్ పట్టణంలోని ఐడీఎస్ఎన్‌టీ కాలనీ సమీపంలోని హిందూ స్మశాన వాటికలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు మహమ్మద్ మస్తాన్ పాషా, మహమ్మద్ అబ్దుల్లాలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాల‌ను పంచ‌నామా నిర్వ‌హించిన అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇద్దరి మృతితో వారి కుంటుంబలో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement