Sunday, May 5, 2024

Breaking: ఘోర రోడ్డుప్రమాదం : 10మంది మృతి

ఓ ఘోర రోడ్డుప్రమాదంలో పది మంది మృతిచెందగా, మరో ఎనిమిది మంది గాయపడిన విషాధ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ట్రాక్టర్ ట్రాలీని జీపు ఢీకొట్టడంతో ఈ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మృతిచెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఝున్ ఝునూ జిల్లా గుఢా రోడ్డు వద్ద ఈ రోడ్డుప్రమాదం సంభవించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement