Sunday, May 5, 2024

దేశంలో కొత్తగా మరో 12,286 కరోనా కేసులు

దేశంలో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,286 మందికి కరోనా సోకింది. తాజా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,11,24,527కి చేరింది. సోమవారం నాడు కరోనాతో 91 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,248కి పెరిగింది. సోమవారం నాడు 12,464 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం ఇప్పటివరకు 1,07,98,921 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,68,358 యాక్టివ్ కేసులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement