Wednesday, May 1, 2024

WTC Final: భారత్ ఆరో వికెట్ డౌన్.. భరత్ 5కి ఔట్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లో జరుగుతోంది. ఈమ్యాచ్ లో మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఇవాళ్టి ఆటలో మొదటి ఓవర్ లోనే భారత్ జట్టు వికెట్ కోల్పోయింది. శ్రీకర్ భరత్ 5 పరుగులు చేసి బోలెండ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement