Friday, May 10, 2024

IPL | రాజస్థాన్​ రాజసం.. హైదరాబాద్​ టార్గెట్​ ఎంతంటే?

జైపూర్​ స్టేడియంలో రాజస్థాన్​ రాయల్స్​, సన్​ రైజర్స్​ హైదరాబాద్​ జట్ల మధ్య ఇవ్వాల (ఆదివారం) రాత్రి జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్​ ఫస్ట్​ బ్యాటింగ్​ చేసింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన రాజస్థాన్​ జట్టు 214 పరుగులు చేసింది. ఇందులో జాస్​ బట్లర్​ (95)పరుగులు చేశాడు. కాసింతలో సెంచరీ మిస్​ చేసుకుని ఎల్​బీడబ్ల్యూగా పెవిలియన్​ చేరాడు. తొలి వికెట్​గా యశస్వి జైశ్వాల్​ (35) పరుగులు చేశాడు. కెప్టెన్​ సంజుశాంసన్​ 66, హెట్మెయర్​ 7 పరుగులతో నాటౌట్​గా నిలిచారు.

ఇక.. తదుపరి హైదరాబాద్​ బ్యాటింగ్​కు దిగనుండగా.. 215 పరుగుల టార్గెట్​ చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement