Monday, April 29, 2024

IPL 2024 | రోహిత్‌కు షాక్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్దిక్ పాండ్యా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా పేరున్న ముంబై ఇండియన్స్‌.. ఆ జట్టుకు ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలను అందజేసిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు భారీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్‌ – 2024 సీజన్‌లో ఆ జట్టు కొత్త సారథిని ప్రకటించింది.

రెండేండ్ల క్రితమే ఆ జట్టు తప్పించి ఇటీవల మళ్లీ ఐపీఎల్‌ ట్రేడ్‌ ఆప్షన్‌ ద్వారా గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి వచ్చిన ఆల్‌ రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాకు సారథ్య పగ్గాలు అప్పజెప్పింది. దీంతో గత పదేండ్లుగా రోహిత్‌ నాయకత్వంలో ఉన్న ముంబైకి కొత్త సారథి వచ్చినట్టైంది. కెప్టెన్సీ మార్పుతో ముంబై ఇండియన్స్‌లో హిట్‌మ్యాన్‌ శకం ముగిసినట్టైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement