Monday, April 29, 2024

First Test Match | ఇంగ్లండ్ పై ప‌ట్టు బిగించిన భార‌త్….

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో భారత మహిళల టీమ్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 478 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 186 రన్స్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (44), పూజా (17) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్‌లో షార్లెట్ డీన్ 4 వికెట్లు తీయగా.. సోఫీ ఎక్లెస్టోన్ 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 428 పరుగులు చేయగా ఇంగ్లండ్ 136 పరుగులకు ఆలౌటైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement