Thursday, May 2, 2024

IPL | గుజరాత్​పై రాజస్థాన్​ విజయకేతనం.. 3 వికెట్ల తేడాతో గెలిచిన రాయల్స్​

గుజరాత్​ టైటాన్స్​, రాజస్థాన్​ రాయల్స్​ మధ్య ఇవ్వాల (ఆదివారం) రాత్రి జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ గెలిచింది. తొలుత బ్యాటింగ్​ చేసిన గుజరాత్​ ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇందులో గిల్​ (45), మిల్లర్​ (46) మినహా మిగతా బ్యాటర్లు సో సో అనిపించారు. అయినా కాస్త మెరుగైన టార్గెట్​ ఇవ్వగలిగారు. టార్గెట్​ చేజింగ్​లో రాజస్థాన్​ కూడా ఏడు వికెట్లు నష్టపోయి అలవోకగా విజయాన్ని అందుకుంది. ఇందులో సంజుశాంసన్​ (60), హెట్మేయర్​ 56 పరుగులతో చెలరేగి ఆడారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement