Thursday, April 25, 2024

Big Breakig | టాస్​ గెలిచిన ముంబయి.. గుజరాత్​ బ్యాటింగ్​

క్వాలిఫయర్​ సెకండ్​ రౌండ్​లో భాగంగా ఇవ్వాల ముంబయి, గుజరాత్​ జట్ల మధ్య మ్యాచ్​ జరగనుంది. కాగా, టాస్​ గెలిచిన ముంబయి కెప్టెన్​ రోహిత్​ శర్మ బౌలింగ్​ తీసుకున్నాడు. దీంతో గుజరాత్​ జట్టు బ్యాటింగ్​ చేయనుంది. అహ్మదాబాద్​లోని స్టేడియంలో మరికాసేపట్లో మ్యాచ్​ ప్రారంభం కానుంది.

అయితే.. 7 గంటలకు వేయాల్సిన టాస్​ వర్షం కారణంగా ఆలస్యం అయినట్టు తెలుస్తోంది.  దీంతో 7.20 తర్వాత అంపైర్లు పిచ్​ని పరిశీలించారు. అయినా వెట్​ ఫీల్డ్​ కారణంగా మరింత ఆలస్యం అయ్యింది. ఆ తర్వాత ఇరు జట్లను సంప్రదించి వారి నిర్ణయం మేరకు టాస్​ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement