Thursday, April 25, 2024

Accident – ట్రాక్టర్ బోల్తా – ఒకరి మృతి

నిజాంపేట,మే26(ప్రభన్యూస్)అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజాంపేట మండలం కల్వకుంట గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది.. స్థానికులుతెలిపిన వివరాల ప్రకారం కల్వకుంట నుండి ఖాజీపూర్ కు వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి భూంపల్లి మండలం ఖాజీ పూర్ గ్రామానికి చెందిన రాజు గా(28) గుర్తించారు.ఘటన స్థలానికి నిజాంపేట పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుని చిన్నమ్మ ఆశ భాగ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement