Wednesday, May 1, 2024

TS : వ్యక్తి దారుణ హత్య….

వికారాబాద్, మార్చి 18 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లాపూడూరు మండలం చన్గోముల్ పోలీసు స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గుర‌య్యాడు. ఎన్కెపల్లి గేటు సమీపంలోని ఓ వెంచర్ లో బీర్ బాటిల్ తో దాడి చేసి హత్య చేశారు.

మృతుడు మన్నేగూడకు చెందిన సంజీవ్ కుమార్ (38) గా పోలీసులు గుర్తించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement