Thursday, May 16, 2024

Big Breaking | పోరాడి ఓడిన భారత్​.. 5 పరుగుల తేడాతో ఆసిస్​ గెలుపు

భారత్​, ఆసిస్​ మహిళా జట్ల మధ్య ఇవ్వాల (గురువారం) జరిగిన టీ20 వరల్డ్​ కప్​ ఫస్ట్​ సెమీస్​లో భారత్​ 173 పరగులు టార్గెట్​తో బరిలో దిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్​ మహిళా జట్టు భారత్​ ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసిన ఆసిస్​.. ఇండియాకి 173 పరుగుల లక్ష్యం పెట్టగా.. భారత్​ దీటుగా బదులిచ్చింది. అయితే.. దూకుడుగా ఆడే క్రమంలో కాస్త భారత జట్టు తడబడింది. ఈ క్రమంలో వరుస వికెట్లు పోగొట్టుకుని కష్టాల్లో పడింది.

కాగా, డ్యాషింగ్​ ఓపెనర్​ షఫాలీ వర్మ (9) మొదటి ఓవర్​లోనే ఎల్​బీ డబ్ల్యూగా పెవిలిచన్​ చేరింది. ఇక.. రెండో ఓవర్​లో మరో ఓపెనర్​ సృతి మంధాన (2) పరుగుల వద్ద సేమ్​ టు సేమ్​ ఎల్​ బీ డబ్ల్యూగా ఔటయ్యింది. దీంతో అతి తక్కువ ఓవర్లలోనే భారత్​ రెండు కీలక వికెట్లు పోగొట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement