Monday, April 29, 2024

IND vs SA : తొలి వికెట్ కోల్పోయిన భారత్.. రజత్ (22) ఔట్

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ బోలండ్ పార్క్ పార్ల వేదికగా చివరి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 34 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ రజత్ పటిదార్ 22 పరుగులు చేసి బర్గర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement