Thursday, May 2, 2024

IND vs NZ : 178 పరుగుల వద్ద మూడో వికెట్ డౌన్.. రవీంద్ర (75)కు ఔట్

ICC ODI వరల్డ్ కప్ 2023 టేబుల్ టాపర్ మ్యాచ్ లో న్యూజిలాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో 178 పరుగుల వద్ద న్యూజిలాండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ రచిన్ రవీంద్ర 75 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్ లో శుభమాన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement