Sunday, May 5, 2024

IND VS NZ Semi Final: 20 ఓవర్లకు భారత్ స్కోరు 150/1

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇవాళ అత్యంత కీలక సమరం జరుగుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు పరుగుల వర్షం కురిపిస్తోంది.

20ఓవర్లు ముగిసే సమయానికి భారత్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 150 పరుగులు చేసింది. 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ బ్యాట్స్ మెన్లు శుభమాన్ గిల్ 74 పరుగులు, విరాట్ కోహ్లీ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement