Wednesday, May 1, 2024

IND VS NZ Semi Final: రెండో వికెట్ కోల్పోయిన భారత్.. విరాట్ కోహ్లీ (117) ఔట్

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇవాళ అత్యంత కీలక సమరం జరుగుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 327 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ 117 పరుగులు చేసి సౌథీ బౌలింగ్ లో డెవాన్ కాన్వేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement