Wednesday, May 1, 2024

IND VS NZ Semi Final: తొలి వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ శర్మ (47) ఔట్

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇవాళ అత్యంత కీలక సమరం జరుగుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నారు. భారత్ జట్టు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 47 పరుగులు చేసి సౌథీ బౌలింగ్ లో విలియమ్సన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement