Friday, May 10, 2024

Ind vs Eng, 2nd Test : లంచ్ బ్రేక్… ఇంగ్లండ్ స్కోరు 194/6

విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు బ్యాట్స్ మెన్లు క్రాలే 73 పరుగులు, డక్కెట్ 28 పరుగులు, బెయిర్ స్టో 26 పరుగులు, రెహన్ అహ్మద్, ఒల్లీ పోప్ చెరో 23 పరుగుల చొప్పున చేశారు. అయితే ఇంగ్లండ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 205 పరుగులు చేయాల్సి ఉంది. అలాగే ఇండియా జట్టు గెలుపు నాలుగు వికెట్ల దూరంలో ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement