Saturday, May 4, 2024

Ind vs ban : ఇండియా టార్గెట్ 257 పరుగులు

పూణెలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టింది. బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్లు లిటన్ దాస్ 66 పరుగులు, టన్జిడ్ హసన్ 51 పరుగులు, మహ్మదుల్లా 46 పరుగులు, ముస్ఫికర్ రహీమ్ 38 పరుగులు చేశారు. దీంతో భారత్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 50 ఓవర్లలో 257 పరుగులు చేయాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement