Thursday, May 2, 2024

3rd Test: కుప్ప‌కూలిన టాప్ ఆర్డ‌ర్లు…మూడో వికెట్ కొల్పోయిన భార‌త్‌…

మూడో టెస్టులో గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలో దిగిన భార‌త్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆదిలోనే టాప్ ఆర్డ‌ర్లు కుప్ప‌కూలారు. దీంతో టీమిండియా క‌ష్టాల్లో ప‌డింది. కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ మాత్రం ఒంట‌రి పోరాటం చేస్తున్నారు.

వ‌చ్చిన బ్యాట‌ర్లు వ‌చ్చిన‌ట్లు పెవిలియ‌న్ బాట ప‌ట్ట‌డంతో 33ప‌రుగుల‌కే మూడు వికెట్లు కొల్పోయింది. 10ప‌రుగులు చేసి య‌శస్వీజైశ్వాల్‌, గిల్ డకౌట్‌, ప‌టిదార్ 5ప‌రుగ‌ల‌కే వెనుదిరిగారు. క్రీజులో రోహిత్ శ‌ర్మ‌, జ‌డేజా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement