Thursday, May 2, 2024

Breaking: ఐపీఎల్ వేలంలో షాకింగ్ ఘ‌ట‌న

ఐపీఎల్ వేలంలో షాకింగ్ ఘ‌ట‌న చేసింది. వేలంలో నిర్వాహకుడు హ్యూ ఎడ్మీడ్స్ డయాస్ వద్ద కుప్పకూలిపోయాడు. దీంతో వేలంలో అనుకోని పరిణామంతో వాయిదా వేశారు. వేలం మధ్యలో మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడింది. అకస్మాత్తుగా వేలం బాధ్యతను నిర్వహిస్తున్న హ్యూ ఎడ్మిడ్స్.. వనిందు హసరంగాపై వేలంపాట మధ్య స్పృహ తప్పి పడిపోయాడు. అతను ఆటగాళ్లందరిపై బిడ్లు నిర్వహించే సమయంలో ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోవడంతో వేలాన్ని ప్రస్తుతానికి నిలిపివేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement