Friday, May 10, 2024

39th Match: గుజరాత్ టార్గెట్ 180 పరుగులు

కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ వ‌ర్సెస్ గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య జరుగుతున్న 39వ ఐపీఎల్ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాట్స్ మెన్లు రమ్మనుల్లా గార్బేజ్ 81 పరుగులు, రస్సెల్ 34 పరుగులు, రింకు సింగ్ 19, జగదీషన్ 19 పరుగులు చేశారు. గుజరాత్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 180 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement