Sunday, May 5, 2024

Join – టిఆర్ఎస్ లో భారీగా యువకుల చేరిక – గులాబీ కండువా కప్పి పార్టీలో ఆహ్వా నించిన మంత్రి గంగుల

కరీంనగర్ లో జరిగిన కార్యక్రమంలో యువకులను గులాబీ కండువా కప్పి పార్టీలో ఆహ్వా నించారు మంత్రి గంగుల* కమలాకర్అ. భివృద్ధి చూసే పార్టీలో చేరుతున్నారని వెల్లదించరు. ఈ సందర్బంగా మాట్లాడుతూయువత భవిష్యత్తు అంతా బిఆర్ఎస్ పార్టీతోనే ఉందన్నారు.తెలంగాణ రాకపోతే అభివృద్ధి జరిగేదా..ఆలోచించండిని అన్నారు. నగర రూపురేఖలు మార్చాం..కరీంనగర్ కు వలసలు వస్తున్నారని అన్నారు. ఓటు తప్పు చేస్తే భవిష్యత్ తరాలు ఇబ్బందుల్లో పడతామన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే కెసిఆర్ చేతులను బలోపేతం చేయండని పిలుపునిచ్చారు.

తెచ్చుకున్న తెలంగాణ ఢిల్లీ దొంగల చేతిలో పెట్టకండన్నారు . అందరం కలిసి మెలిసి ఉంటేనే నగరం అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. పదేళ్లలో నగరం ప్రశాంతంగా ఉంది..ఇది కొనయువకులసాగాలంటే విలువైన ఓటు కెసిఆర్ కు వేసి మా చేతులు బలోపేతం చేయండని పిలుపునిచ్చారు. మరోసారి గెలిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్త అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement