Tuesday, April 30, 2024

చంద్రబాబు.. మేకవన్నె పులి, గుంటనక్క అంట..!

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును మేకవన్నె పులి, గుంటనక్క అని సంబోధించారు. మానవహక్కుల సమావేశానికి రాని చంద్రబాబు, యనమలపై విమర్శలు గుప్పించారు.

‘ఈ మేకవన్నె పులి, … ఈ గుంట నక్క” అని ఎన్టీఆర్‌ పేర్కొన్న చంద్రబాబు నాయుడిని, వెన్నుపోటుకు స్పీకర్‌గా ఉపయోగపడిన యనమలను మానవహక్కుల సమావేశానికి రమ్మంటే వారు ఎందుకు వస్తారు చెప్పండి? తమను మానవులుగా గుర్తించటం వీరిద్దరికీ ఏనాడూ ఇష్టముండదు మరి’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement