Thursday, May 2, 2024

Adilabad: రైల్వే ఉద్యోగాల పేరుతో మహిళ టోకరా..

రైల్వే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు మహిళ టోకరా వేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మహిళ నిరుద్యోగుల నుంచి రూ. 49.40లక్షలు వసూలు చేసింది. నిందితురాలు బొక్కలగూడకు చెందిన తోట రజిత పై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రజితను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement