Friday, May 10, 2024

డిప్రెష‌న్ లో మంత్రి కేటీఆర్.. వేములవాడకు ఇస్తామన్న 400 కోట్లు ఏవి? : బండి సంజ‌య్‌

మంత్రి కేటీఆర్ డిప్రెషన్‌లో ఉన్నారని.. ఆయన ఫేస్‌లో భయం కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్‌లో బండి సంజ‌య్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ కిడ్నీ పాడైందని, డ్రగ్స్ కేసులో ఎవరున్నారనే విషయాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయన్నారు. అసలు కేటీఆర్ ముందే టెస్టులు చేయించుకోవడానికి కారణమేంటి? అని ప్రశ్నించారు. వేములవాడకు ఇస్తామన్న 400 కోట్లు ఏవి? అని ప్రశ్నించారు. నేను తంబాకు తీసుకున్నట్టు ఆధారలున్నాయా?’’ అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement