Sunday, April 28, 2024

ఇవ్వాల రాత్రి నుంచే ఓటీటీలో “వ్యవస్థ”.. ఎక్కడంటే !

న్యాయ వ్యవస్థ నేపథ్యంలో రూపొందిన కొత్త వెబ్ సిరీస్ ‘వ్యవస్థ’. ఈ కోర్ట్ రూమ్ డ్రామా కి ఆనంద్ రంగ దర్శకత్వం వహించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘నారప్ప’ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన కార్తిక్ రత్నం, హెబ్బా పటేల్, సంపత్లాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, తమ తాజా వెబ్ సిరీస్ ‘వ్యవస్థ’ ను ఏప్రిల్ 28 నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’.

Advertisement

తాజా వార్తలు

Advertisement