Thursday, April 25, 2024

నీటి వాటాలో పై కేసీఆర్ ను నిలదీయాల్సిందే: బిజెపి నేత వివేక్

కృష్ణా నీటి వాటలపై సీఎం కేసీఆర్ పై బిజెపి నేతలు ఫైర్ అవుతున్నారు. నీటి వాటాల పై ఇంత అన్యాయం జరుగుతున్న కేసీఆర్ సైలెంట్ గా ఉండటానికి కమిషన్ కారణమని ఆరోపించారు బీజేపీ నేత వివేక్ వివేక . జగన్ ని ఇంటికి పిలిపించుకుని ఆనాడు చర్చలు జరుపుకున్నారు. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. మేఘ కృష్ణారెడ్డి 36 వేల కోట్ల కాంట్రాక్టు లక్షకు పైగా పెంచారని ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఓడిపోతుందని ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఈ విషయాలపై ప్రతి ఒక్కరు సీఎం ని నిలదీయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్, జగన్ మధ్య రహస్య ఒప్పందం జరిగింది: బండి సంజయ్

Advertisement

తాజా వార్తలు

Advertisement