Friday, May 3, 2024

Breaking : నెల్లూరులో వెంక‌య్య‌నాయుడు ప‌ర్య‌ట‌న‌..

నెల్లూరు జిల్లాలో ఉపరాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ప‌ర్య‌టిస్తున్నారు. ఢిల్లీ నుంచి రేణిగుంట‌కు ప్ర‌త్యేక విమానంలో వ‌చ్చారు.రేణిగుంట నుంచి వెంక‌టాచ‌లానికి ప్ర‌త్యేక రైలులో వెంక‌య్య‌నాయుడు రానున్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు వెంక‌య్య‌నాయుడు ప‌ర్య‌టించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement