Friday, April 26, 2024

గుంటూరు తొక్కిసలాట కేసులో.. ఉయ్యూరు శ్రీనివాసరావు అరెస్ట్

ఆదివారం గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఉయ్యూరు శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. అయితే ఉయ్యూరు శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ ఏలూరు రోడ్డులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రన్న కానుకలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ తొక్కిసలాట ఘటనలో ఏ1 గా శ్రీనివాసరావు ఉన్నారు. చంద్రన్న కానుకల పంపిణీ వద్ద తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు చనిపోయిన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement