Saturday, May 18, 2024

సీఎం కేసీఆర్ ను క‌లిసిన ఉప్ప‌ల్ ఎమ్మెల్యే

ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఉప్ప‌ల్ శాస‌న‌స‌భ్యులు భేతి సుభాష్ రెడ్డి ఈరోజు క‌లిశారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి ఉప్పల్ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అలాగే ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటునందించాలని ఎమ్మెల్యే సీఎంకు వినతి పత్రాలు అందజేశారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement