Monday, May 6, 2024

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రం

పల్స్ పోలియో కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. పోలియో నేష‌న‌ల్ ఇమ్యునైజేష‌న్ డే సంద‌ర్భంగా ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూఖ్ మాండ‌వీయ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఐదేళ్ల లోపు చిన్నారుల‌కు కేంద్ర మంత్రి పోలియో చుక్క‌ల‌ను వేశారు. ప్ర‌తి చిన్నారికి పోలియో చుక్క‌లు వేయించాల‌ని త‌ల్లిదండ్రుల‌కు మాండ‌వీయ విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement