Saturday, April 27, 2024

Breaking: వాగులో ఈత‌కెళ్లి ఇద్ద‌రు మృతి..

వాగులో ఈత‌కొట్టేందుకు వెళ్లి ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని శంషాబాద్ మండ‌లం నానాజీపూర్ లో ఈ విషాద ఘ‌ట‌న జ‌రిగింది. వాగులో ఈత‌కొట్టేందుకు వెళ్ల‌గా.. ఇద్ద‌రూ నీటిలో మునిగి చ‌నిపోయారు. మృతులు నానాజీపూర్ కు చెందిన నాగ‌రాజు, రాజు గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement