Wednesday, May 15, 2024

అల్లూరి జిల్లాలో విషజ్వరాలు.. ఇద్దరు చిన్నారుల మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి. జిల్లాలోని గుర్రగురువు గ్రామంలో విషజ్వరాలు ప్రబలాయి. ఒక గంట వ్యవధిలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మరో పది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గిరిజన సంఘం డిమాండ్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement