Friday, May 3, 2024

‘I ❤️ TRS’ లోగో ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ..

ఖమ్మం తెరాస జిల్లా పార్టీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన I ❤️ TRS లోగో ను ఆవిష్కరించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.మేయర్ పునుకొల్లు నీరజ , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి , జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జి ఆర్ జెసి కృష్ణ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ లోగో ఆవిష్క‌రించ‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement