Monday, April 29, 2024

స్వాతంత్ర్య వేడుకల్లో విషాదం.. గుండెపోటుతో చిరువ్యాపారి మృతి

హైదరాబాద్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విషాదం నెలకొంది. సంతోషంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా వందనం చేసిన తర్వాత మాట్లాడుతూ గుండెపోటుతో చిరు వ్యాపారి మృతిచెందాడు. ఈ విషాద ఘటన అంబర్ పేట డీడీ కాలనీలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement