Thursday, April 25, 2024

10లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యం.. కిషన్ రెడ్డి

ఈనెల 20న అపాయింట్ మెంట్ లెటర్లు ఇస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. రేపు ఉదయం 9గంటలకు వందే భారత్ రైలు ప్రారంభిస్తామన్నారు. వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వస్తారని ఆశిస్తున్నామన్నారు. ప్రతినెలా లక్ష వరకు ఉద్యోగాలు భర్త చేస్తున్నామన్నారు. 10లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement