Saturday, May 4, 2024

ల‌క్నో : హోట‌ల్ లో చెల‌రేగిన మంట‌లు… ఇద్ద‌రు మృతి

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రం ల‌క్నోలోని హ‌జ‌ర‌త్ గంజ్ లో ఈ ఉద‌యం ఘోర విషాదం జ‌రిగింది. హోట‌ల్ లో మంట‌లు చెల‌రేగ‌డంతో ఇద్ద‌రు మృతిచెంద‌గా.. మ‌రో 15మందిని కాపాడారు. ఫైర్ ఫైట‌ర్స్ మంట‌ల‌ను అదుపు చేసేందుకు య‌త్నిస్తున్నారు. హోట‌ల్ లో ద‌ట్ట‌మైన పొగ‌కు బాధితులు ఊపిరితీసుకోలేక‌పోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement