Thursday, May 2, 2024

తమిళనాడులో నరమాంస భక్షకులు.. పుర్రెలతో డ్యాన్సులు

తమిళనాడులో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన జరిగింది. టెంకాసీ జిల్లా కల్లురానీ గ్రామంలో ఓ గుళ్లో జరిగిన వేడుకలో పాల్గొన్న కొందరు సమియాదీలు.. మానవ పుర్రె చేతిలో పట్టుకుని పాటలు పాడుతూ.. వికృత నృత్యాలు చేశారు. అంతేకాక ప్రజల ముందే నరమాంసాన్ని తింటూ పూనకం వచ్చినవాళ్లలాగా ఊగిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు 10 మంది సమియాదీలు, ఆలయ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

https://www.youtube.com/watch?v=5Hqc_bln-VQ

ఈ వార్త కూడా చదవండి: భారత యూజర్ల కోసం ట్విట్టర్‌లో కొత్త ఫీచర్

Advertisement

తాజా వార్తలు

Advertisement