Thursday, May 2, 2024

Breaking: తెలంగాణ సర్కార్ భారీ జరిమానా విధించిన ఎన్జీటీ

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) తెలంగాణ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. చెన్నై ఎన్జీటీ ధర్మాసనం రూ.900 కోట్ల జరిమానా విధించింది. అనుమతులు లేకుండా పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు చేపట్టారంటూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 1.5 శాతం పెనాల్జీ విధించింది ఎన్జీటీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement