Thursday, May 9, 2024

Breaking | సోనియాగాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం.. భోపాల్​లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

కాంగ్రెస్​ ముఖ్య నేత సోనియా గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే భోపాల్​లో ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేశారు. బెంగళూరులో జరిగిన ప్రతిపక్ష పార్టీల భేటీ తర్వాత సోనియా ఢిల్లీ వెళ్తున్నారు. ఈ క్రమంలో విమానంలో సమస్య రావడంతో భోపాల్​లో ల్యాండింగ్​ చేసినట్టు సమాచారం. అంతేకాకుండా ప్రతికూల వాతావరణం కూడా విమాన ప్రయాణానికి ఆటంకంగా మారినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement