Friday, April 26, 2024

టోక్యో ఒలింపిక్స్‌లో ముగిసిన మనికా బాత్రా పోరాటం

టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ విభాగంలో రెండు రౌండ్లు దాటి సంచ‌ల‌నం సృష్టించిన భారత క్రీడాకారిణి మ‌నికా బాత్రా పోరాటం మూడో రౌండ్‌లో ముగిసింది. ఆస్ట్రియా క్రీడాకారిణి సోఫియా పోల్క‌నోవా చేతిలో ఆమె 0-4తో దారుణంగా ఓడిపోయింది. ప్ర‌త్య‌ర్థి దూకుడైన ఆట ముందు మ‌నికా నిల‌వ‌లేక‌పోయింది. పోల్క‌నోవా 11-8, 11-2, 11-5, 11-7 తేడాతో సునాయాసంగా గెలిచింది. 30 నిమిషాల లోపే ఈ మ్యాచ్ ముగియ‌డం విశేషం.

ఈ వార్త కూడా చదవండి: గంభీర్‌కు సుప్రీంకోర్టులలో చుక్కెదురు

Advertisement

తాజా వార్తలు

Advertisement