Wednesday, May 15, 2024

టీ20 డిసైడింగ్ మ్యాచ్… టాస్ నెగ్గిన భారత్

నేడు (ఆదివారం) విండీస్‌ – భారత్‌ మధ్య ఐదో టీ20 మ్యాచ్‌ జరగనుంది. సిరీస్ ఎవ‌రిది అనేది ఇవ్వాల జ‌ర‌గ‌బొయే మ్యాచ్ లో తేల‌నుంది. ఇక‌, ప్రస్తుతం 2-2తో సిరీస్‌ని స‌మం చేసిని భారత్.. ఇవ్వాల జ‌ర‌గ‌బొయే ఆఖ‌రి మ్యాచ్ సైతం గెలిచి ఈ సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇక ఫ్లోరిగా వేధిక‌గా ఇవ్వాల జ‌రుగుతున్న‌ ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భార‌త్- విండీస్ బ్యాటంగ్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా, మ‌రి కొద్ది సేప‌ట్లో ఈ ఫైన‌ల్ డిసైడింగ్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement