Thursday, May 2, 2024

విశాఖ : పెందుర్తిలో దంపతుల అనుమానాస్ప‌ద మృతి

దంప‌తులు అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విశాఖప‌ట్నం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పెందుర్తిలో ఈ విషాధ ఘ‌ట‌న జ‌రిగింది. అనుమానాస్ప‌దంగా చనిపోయిన దంప‌తులు అప్పారావు, ల‌క్ష్మీగా గుర్తించారు. నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ కు అప్పారావు దంప‌తులు వాచ్ మెన్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement