Thursday, April 25, 2024

అనంతపురం జేఎన్టీయూలో విద్యార్థి సూసైడ్

అనంతపురం జేఎన్టీయూలో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. హాస్టల్ భవనంపై నుంచి దూకి చాణక్య అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చాణక్య జేఎన్టీయూలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే విద్యార్థి చాణక్య ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. విద్యార్థి ఆత్మహత్య పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement