Saturday, March 16, 2024

చంద్రబాబు సభలో రాళ్ల దాడి

తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చంద్రబాబు పర్యటించారు. కాగా చంద్రబాబు సభలో రాళ్ల దాడి జరిగింది. తిరుపతి గాంధీ రోడ్ లో చంద్రబాబు ఈ ప్రచార సభ నిర్వహించారు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాయి విసిరారు.

కాగా ఈ ఘటనలో ఓ మహిళతో పాటు మరో యువకుడికి గాయాలయ్యాయి. దీంతో చంద్రబాబు రౌడీ రాజ్యం అంటూ వైసీపీ నాయకుల పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement