Tuesday, April 30, 2024

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్

రెండోరోజు లాభాల‌తో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. విదేశీ పెట్టుబడుల అండతో మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 157 పాయింట్లు లాభపడి 58,222కి పెరిగింది. నిఫ్టీ 58 పాయింట్లు పుంజుకుని 17,331 వద్ద స్థిరపడింది. మెటల్ సూచీ 3.90 శాతం వరకు పెరిగింది. టాటా స్టీల్ (2.27%), ఎల్ అండ్ టీ (2.24%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.04%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.98%), ఇన్ఫోసిస్ (1.76%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. భారతి ఎయిర్ టెల్ (-2.53%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.08%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.52%), హెచ్డీఎఫ్సీ (-1.41%), బజాజ్ ఫైనాన్స్ (-1.18%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement